జర్నలిస్ట్ లకు అంటుకున్న కరోన
ముంబైలో 53 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ బీఎంసీ నిర్వహించిన కరోనా పరీక్షల్లో వెల్లడి 170 మంది జర్నలిస్టులు, కెమేరామెన్, ఫొటోగ్రాఫర్లకు కరోనా టెస్టులు ఎవరికీ కనిపించని కరోనా లక్షణాలు. టెస్టుల్లో బయటపడ్డ కరోనా చెన్నైలోనూ ముగ్గురు జర్నలిస్టులకు కరోనా పాజిటివ్
అదుపులోకి రాని కరోన
*అమరావతి*  ఏపీలో అదుపులోకి రాని కరోన పాజిటివ్ కేసులు... 24గంటల్లో కొత్తగా 35 పాజిటివ్ కేసులు నమోదు... కర్నూలులో 10,గుంటూరు 9, కృష్ణా 3,  కడప 6, పాగో 4, అనంతపురం లో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు పెరిగిన కేసులతో కలుపుకొని ఏపీలో 757కు చేరుకున్న పాజిటివ్ కేసుల సంఖ్య... ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ తో 22 …
చైనాకు భారత్ షాక్.. మోదీ సర్కార్ కీలక నిర్ణయం!
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనాకు షాకిచ్చింది. ఎఫ్‌డీఐ పాలసీని సవరించింది. దీంతో భారత్‌తో సరిహద్దులు పంచుకునే దేశాల్లోని కంపెనీలు మన సంస్థల్లో ఇన్వెస్ట్ చేయాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. ఆటోమేటిక్ మార్గంలో దేశంలో పెట్టుబడులు పెట్టడానికి వీలు లేదు. వాణిజ్య మంత్రిత్వ శాఖ…
కరోనా జోరుకు కళ్లెం.. గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
కరోనా కట్టడి కోసం విధించిన  లాక్‌డౌన్  సత్ఫలితాలనిస్తోంది. లాక్‌డౌన్ విధించడానికి ముందు దేశంలో కరోనా కేసులు ప్రతి 3.4 రోజులకోసారి రెట్టింపు కాగా.. ఇప్పుడు కరోనా కేసులు రెట్టింపు కావడానికి 7.5 రోజులు పడుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వాస్తవానికి లాక్‌డౌన్ లాంటి చర్యలేవీ తీసుకోకపోతే.. కోవిడ్ కేస…
‘డ్వాక్రా మహిళల’ మాస్క్ ధరించిన సీఎం జగన్.. ముందు ఆ ప్రాంతాల వారికి పంపిణీ!
మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు తయారు చేసిన మాస్కులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆదివారం ఆయనకు మెప్మా మిషన్‌ డైరెక్టర్‌ నవీన్‌ కుమార్‌ మాస్కులను అందచేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ స్వయంగా మాస్క్ ధరించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్…